Home » Telangana Gallery
దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంగా పేరుగాంచిన నగరంలోని మల్కాజిగిరి స్థానంపై అన్ని పార్టీల చూపు పడింది.
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 954 మంది పోలీసులకు పోలీస్ సేవా పతకాలను ప్రకటించింది. మొత్తం 229 మందికి పోలీసు గ్యాలంటరీ పతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 642 మందికి పోలీసు సేవా పతకాలు ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణ హోంమంత్రి మహమూద్ ఆలీ మహిళల దుస్తులపై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవచ్చు.. ఎలాంటివి వేసుకోకూడదనే అంశంపై హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి.
ధరణి పోర్టల్ పేరుతో దోపిడీకి తెరలేపారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.
నిర్మల్ జిల్లా: కేటుగాళ్లు కొత్త పద్ధతిలో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఇందు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. నిర్మల్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కుక్కను చంపి.. జింక మాంసమంటూ విక్రయించడం స్థానికంగా కలకలం రేగింది.
నగరంలోని హయత్నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలిని దుండుగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. అశ్వారావు పేట మండలంలో ఈదురు గాలులకు రేకుల షెడ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. చెట్లు కూలి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి.
మద్దూరు, మే 28: ప్రభుత్వం పోషకారలోపాన్ని అధిగమించేందుకు కృత్రిమంగా తయారుచేసిన బలవర్ధకమైన ఫోర్టిఫైడ్ రైస్ను రేషన్ బియ్యంలో కలిపి అందించనున్నది.
కర్నూలు: జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని.. అపుడే సాగునీటి సమస్య తీరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
స్వప్నలోక్ బిల్డింగ్ (Swapnalok building) భవితవ్యంపై జీహెచ్ఎంసీకి జేఎన్టీయూ (JNTU) నివేదిక ఇచ్చింది. 15 పేజీలతో జీహెచ్ఎంసీ