ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KA Paul : కేసీఆర్ కోసం ఏసుప్రభువుని ప్రార్థించా

ABN, First Publish Date - 2023-12-12T20:19:39+05:30

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ( KA Paul ) సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో సోమవారం నాడు పరామర్శించారు.

హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ( KA Paul ) సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో సోమవారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా కేఏపాల్ మాట్లాడుతూ...‘‘కేసీఆర్ ఇంత త్వరగా కోలుకోవడం మంచి పరిణామం. కోకొనట్ ఆయిల్ తెచ్చి కేసీఆర్ కోలుకోవాలని ఏసుప్రభువుకి ప్రార్థన చేశాను. కేసీఆర్ స్పిరిచ్యూవల్ పర్సన్. రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కేసీఆర్ కోలుకోవాలని కోరుకుంటున్నారు. త్వరలోనే కేసీఆర్ ప్రజల మధ్యలకు రావాలని ప్రేయర్ చేశాను’’ అని కేఏ పాల్ తెలిపారు.

Updated Date - 2023-12-12T20:19:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising