ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూలి పనికి వెళ్లే యువకుడికి.. యజమాని భార్యతో పరిచయం.. ఓ రోజు రాత్రి భర్తకు తెలిసి..

ABN, First Publish Date - 2023-01-01T17:45:58+05:30

ఉపాధి నిమిత్తం కూలి పనులకు వెళ్లే యువకుడు.. యజమాని భార్య పైనే కన్నేశాడు. ఇది తప్పు అని మందలించాల్సిన ఆమె.. అందుకు విరుద్ధంగా అతడితో స్నేహం చేసింది. కొన్నాళ్లకు ఈ స్నేహం వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్తకు తెలీకుండా..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపాధి నిమిత్తం కూలి పనులకు వెళ్లే యువకుడు.. యజమాని భార్య పైనే కన్నేశాడు. ఇది తప్పు అని మందలించాల్సిన ఆమె.. అందుకు విరుద్ధంగా అతడితో స్నేహం చేసింది. కొన్నాళ్లకు ఈ స్నేహం వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్తకు తెలీకుండా తరచూ ప్రియుడిని కలుస్తూ ఉండేది. ఇటీవల ఓ రోజు రాత్రి ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో చివరకు అతడి భార్య, ప్రియుడు కలిసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

భార్య ఎదుటే కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన భర్త.. బయట ఎవరికీ చెప్పొద్దని బెదిరించి.. చివరకు..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) బేతుల్‌లోని గంజ్ పరిధి రాంనగర్‌కు చెందిన దిలీప్ అనే వ్యక్తి.. భార్య దుర్గతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరి కుటుంబంలో ఇటీవల ఊహించని సమస్య వచ్చి పడింది. మోతీ ఖాడియా అనే వ్యక్తి.. దిలీప్ వద్దకు కూలి పనికి వచ్చేవాడు. కూలి పనులకు వచ్చి పోయే క్రమంలో దిలీప్ భార్య.. మోతీ ఖాడియాతో తరచూ మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. దుర్గ తన భర్తకు తెలీకుండా మోతీ ఖాడియాను కలుస్తూ ఉండేది. ఇటీవల ఓ రోజు రాత్రి భార్య వివాహేతర సంబంధం విషయం దిలీప్‌కు తెలిసింది.

Viral Video: రైలు దిగుతుండగా డోరు మధ్యలో చిక్కుకున్న యువతి డ్రెస్.. రైలు ఆపాలని ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో..

దీంతో అప్పటి నుంచి తరచూ దంపతుల (couple) మధ్య గొడవలు జరుగుతుండేవి. అయినా దుర్గ మాత్రం యువకుడిని కలుస్తూ ఉండేది. డిసెంబర్ 27 రాత్రి ఇదే విషయమై గొడవపడి (quarrels) భార్యపై దాడి చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న దుర్గ ప్రియుడు మోతీ.. దిలీప్‌పై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించాడు. దుర్గ, ఆమె ప్రియుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

నర్సును ప్రేమించిన వార్డు బాయ్.. ప్రియురాలు చెప్పిన మాటతో వైద్యురాలి వద్దకు వెళ్లి..

Updated Date - 2023-01-01T17:46:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising