Home » Madhya Pradesh
ట్విష శర్మ సూసైడ్ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. పోలీసుల దర్యాప్తులో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న చారిత్రక భోజ్శాల సముదాయంపై ఇండోర్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారం గతంలో వెలువడిన బాబ్రీ మసీదు-రామజన్మభూమి తీర్పును గుర్తుకు తెస్తోందన్నారు.
మధ్యప్రదేశ్లో ఘోర విషాదం జరిగింది. దేవాస్ జిల్లాలో బాణాసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
పెళ్లికి కొన్ని క్షణాల ముందు పెళ్లి కుమారుడికి ఊహించని షాక్ ఇచ్చింది పెళ్లి కూతురు. వరమాల వేయాల్సిన సమయంలో పెళ్లి పీటల మీదనుంచి ప్రియుడితో పాటు పారిపోవడానికి ప్రయత్నించింది.
మధ్యప్రదేశ్లోని బర్గి డ్యామ్లో పడవ మునిగిన ఘటనకు సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. పడవ మునిగిపోవడానికి కొన్ని నిమిషాల ముందు ఏం జరిగిందో ఆ వీడియోలో ఉంది.
నర్మదా నదిలో బోటు మునిగిపోతున్న సమయంలో ప్రాణభయంతో తల్లీకొడుకులు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని నీటిలో మునిగిపోయారు. గాలింపు చర్యల తర్వాత లభ్యమైన వారి మృతదేహాలు అదే స్థితిలో (ఒకరినొకరు హత్తుకుని) ఉండటం చూసి సహాయక సిబ్బంది కూడా కన్నీరు పెట్టారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ జిల్లాలోని బార్గి డ్యాం వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ క్రూయిజ్ బోటు బోల్తాపడి నలుగురు మృతిచెందగా.. పలువురు గల్లంతయ్యారు
కూలీలను తీసుకెళుతున్న వ్యాన్ బోల్తా పడి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి మధ్యప్రదేశ్లో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. కోతులను తరిమికొట్టడానికి చేసిన ప్రయత్నం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఇనుప రాడ్డు హైటెన్షన్ వైర్లను తగలటంతో ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు.
మధ్య ప్రదేశ్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో పెళ్లి కోసం ఓ బాలిక ఘాతుకానికి ఒడిగట్టింది. కన్న తల్లిదండ్రులకు ఎలుకల మందు పెట్టి చంపడానికి ప్రయత్నించింది.