Home » Madhya Pradesh
ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదన్న బాధతో ఓ యువకుడు కరెంట్ టవర్ ఎక్కాడు. ప్రియురాలితో పెళ్లి చేయకపోతే ప్రాణాలు తీసుకుంటానని బెదిరింపులకు దిగాడు. ఇలాంటి సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్ తెలివి కారణంగా అతడు దెబ్బకు కిందకు దిగి వచ్చాడు.
బ్రిడ్జిపై నిలబడి రీల్స్ చేస్తుండగా ఓ యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. బ్రిడ్జిపై నుంచి కిందపడ్డంతో తీవ్ర గాయాలపాలై చనిపోయాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
తాగుడుకు బానిస అయిన ఓ తల్లి తన ఇద్దరు పిల్లల్ని వదిలి బస్టాండ్ దగ్గర వదిలి వెళ్లిపోయింది. ఆ పిల్లలు చలిలో తల్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గంటలు గడుస్తున్నా తల్లి తిరిగిరాలేదు. దీంతో ఆ పిల్లల్ని పోలీసులు తీసుకెళ్లిపోయారు. తల్లి కోసం అన్వేషిస్తున్నారు.
మధ్యప్రదేశ్కు చెందిన ఓ 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్కూలు మూడో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి యత్నించాడు. స్కూలుకు సెల్ ఫోన్ తీసుకొచ్చి ప్రిన్సిపల్ ఆగ్రహానికి గురైన అతడు ఆత్మహత్యకు యత్నించాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు.
ఓ వెటర్నరీ డాక్టర్ నాగుపాముకు సర్జరీ చేశాడు. ఇందుకోసం ఏకంగా 2 గంటల పాటు కష్టపడ్డాడు. పాముకు ఏకంగా 80 కుట్లు వేశాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్లోని ఉజ్జయినిలో మంగళవారం చోటుచేసుకుంది.
ముగ్గురు మహిళలు సోషల్ మీడియాలో పాపులర్ అవ్వటం కోసం దారుణానికి ఒడిగట్టారు. ఇద్దరు అమ్మాయిల్నికిడ్నాప్ చేసి విచక్షణా రహితంగా కొట్టారు. దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
12 అడుగుల భారీ కొండ చిలువ మధ్య ప్రదేశ్లోని ఓ గ్రామంలోకి ప్రవేశించింది. కోళ్లను ఇతర చిన్న చిన్న జీవుల్ని తినసాగింది. కొండ చిలువను గుర్తించిన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
చిన్నారులకు భోజనాన్ని ప్లేట్లలో కాకుండా చిత్తు కాగితాల్లో వడ్డించారు. అది కూడా మురికిగా ఉండే నేలపై పేపర్ పెట్టి వాటిపై భోజనం వడ్డించారు. పాపం ఆ పిల్లలు చిత్తు కాగితాల్లోనే భోజనం చేశారు. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అమ్మాయి ఇంట్లో వాళ్లు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో శైలేంద్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం అశోక్ నగర్ జిల్లా, పండరి గ్రామంలోని 150 అడుగుల టవర్ ఎక్కాడు.
ద్వివేది తమ స్వస్థలమైన రేవాలోని టీఆర్ఎస్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ, సరిహద్దులు, ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ యుద్ధం వంటి సవాళ్లతో పాటు కొత్తగా స్పేస్ వార్ఫేర్, శాటిలైట్, కెమికల్స్, బయోలాజికల్, రేడియోలాజికల్, సమాచార వార్ఫేర్ వంటి సవాళ్లలను సైన్యం ఎదుర్కొంటోందని ద్వివేది చెప్పారు.