Home » Madhya Pradesh
ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
శ్రీ బోలేశ్వర్ మహాదేవ్ ఝూలేలాల్ మందిరం వద్ద ప్రమాదం జరిగింది. 25 మంది భక్తులు బావిలో పడిపోయారు.
మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో ఓ చారిత్రక సంఘటన చోటు చేసుకుంది. నమీబియా మొదటి బ్యాచ్ 8 చిరుతల్లో ఒకటి నాలుగు చీతాలకు జన్మనిచ్చింది. గతేడాది సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్లోని కూనో నేషనర్ పార్క్లో నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చిరుతలను ప్రధాని మోదీ వదిలారు.
ఆ యువతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది.. కాలేజీలో పరిచయమైన యువకుడితో ప్రేమయాణం సాగిస్తోంది.. ఆ యువకుడికి అప్పటికే ఓ లవ్స్టోరీ, బ్రేకప్ కూడా ఉన్నాయి.. అతడి బ్రేకప్ గురించి తెలిసిన తర్వాతే అతడిని ఆ యువతి లవ్ చేసింది..
కొందరు అవసరాలకు తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనం చేస్తుంటారు. తర్వాత దాన్నే అలవాటుగా మార్చుకుంటుంటారు. చిన్న చిన్న చోరీలతో మొదలెట్టి.. చివరకు పెద్ద పెద్ద చోరీలకే ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటి వారి ఆటలు కొన్నాళ్లు యథేచ్ఛగా సాగినా.. ఏదో ఒక రోజు..
ప్రేమ వ్యవహారాల్లో కొన్నిసార్లు యువకులు చేసే పనులు మరీ విచిత్రంగా ఉంటాయి. ఇక లవ్ ఫెయిల్యూర్ ఘటనల్లో చాలా మంది యువతుల పట్ల దారుణాలకు పాల్పడడమో.. లేదా ఆ కోపాన్నంతా వేరే వారిపై చూపించడమో చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు యువుతులు కూడా..
ఆ యువకుడు చాలా కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ ఆమ్మాయి కూడా అతడితో చనువుగానే ఉంటోంది.. ఇద్దరూ ప్రతిరోజూ మాట్లాడుకునేవారు.. వారి మధ్యకు మరో యువకుడు ప్రవేశించాడు..
మధ్యప్రదేశ్: కునో నేషనల్ పార్క్(Kuno National Park)లో నమీబియా చిరుత సాషా(Sasha) మృతి చెందింది.
ఎస్పీ కార్యాలయంలోకి అడుగుపెట్టిందో వృద్ధ జంట. భర్త వయసు 85కు పైనే. ఆయనకు కళ్లు సరిగా కనబడవు. చేతి కర్ర తీసుకుని భార్య సాయంతో ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. పెద్దాయన చేతిలోని పేపర్ చూడగానే పోలీసులకు అనుమానం వచ్చింది.
బస్సు బయలుదేరబోతుండగా భారీ శబ్దం.. బస్స్టాండ్లో ఒక్కసారిగా రేగిన కలకలం.. అసలేం జరిగిందంటే..