Home » Madhya Pradesh
సమోసా తింటుండగా ఓ కస్టమర్కు ఊహించని షాక్ తగిలింది. సమోసాలో బొద్దింక బయటపడింది. దీంతో ఆగ్రహానికి గురైన కస్టమర్ చీఫ్ మినిష్టర్స్ హెల్ప్లైన్తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ హెడ్ మాస్టర్ నీచానికి పాల్పడ్డాడు. ప్రతిరోజు తాగి స్కూలుకు రావటమే కాకుండా.. గుట్కా ఊసి తరగతి గదిని భ్రష్టుపట్టించాడు. గుట్కా మరకలతో పాడైన గదిని పిల్లలతో క్లీన్ చేయిస్తున్నాడు.
మసీదు కమిటీ ఫత్వాపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహాన్ని రద్దు చేసే అధికారం ఏ మతపరమైన సంస్థలు, కమిటీలు, లేదా సెమినరీలకు లేదని స్పష్టం చేసింది. కేవలం మసీదు కమిటీ జారీ చేసిన ఫత్వా ఆధారంగా వివాహ బంధం రద్దు అయినట్లు పరిగణించలేమని తేల్చిచెప్పింది.
భారతీయ జనతా పార్టీకి వరుసగా రెండో వారం కూడా ఎదురుదెబ్బలు తగిలాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిణామం మరవకముందే.. బీజేపీ పాలిత రాష్ట్రాలైన బిహార్, మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది.
పులి దాడిలో ఓ మహిళ కన్నుమూసిన ఘటన మధ్యప్రదేశ్లో తాజాగా వెలుగు చూసింది. ఇంట్లో నిద్రపోతున్న ఆమెను పులి ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలై కన్నుమూసింది.
రిటైర్మెంట్ రోజున మధ్య ప్రదేశ్కు చెందిన గ్వాలియర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) ఆఫ్ పోలీస్ అరవింద్ సక్సేనాకు ఘన వీడ్కోలు లభించింది. పోలీస్ కానిస్టేబుల్ సునీల్.. ఐజీపై ఉన్న గౌరవాన్ని తనదైన శైలిలో చాటుకున్నాడు. ఐజీ కారును తన పళ్లతో 50 మీటర్లు లాగాడు.
రైతుల ఆందోళనలో సాహసోపేతంగా వ్యవహరించారు ఓ పోలీస్ అధికారిణి. ఆమె చూపిన ధైర్యసాహసాలకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మధ్యప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై ఏనుగు దాడి చేసింది. తొండంతో నేలకేసి కొట్టి చంపేసింది. ఏనుగుకు ఆహారం పెట్టడానికి ప్రయత్నించగా ఈ విషాదం చోటుచేసుకుంది.
యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు దిశగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగేసింది. ఈ మేరకు సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలో ఆదివారం జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో యూసీసీ బిల్లు ఆమోదం పొందింది.
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న చారిత్రక భోజ్శాల-కమాల్ మౌలా మసీదు సముదాయం వివాదంపై సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారం అత్యంత సున్నితమైనదని పేర్కొంది.