ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raghu Rama: గురువులు కూడా అమ్ముడుపోతే ఎలా..?

ABN, First Publish Date - 2023-03-13T16:34:29+05:30

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ (YCP) దొంగ ఓట్లు వేయిస్తోందని నర్సాపురం ఎంపీ రఘరామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువు రాని వారితో కూడా ఓట్లు

అమ్ముడుపోతే ఎలా..?
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢిల్లీ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ (YCP) దొంగ ఓట్లు వేయిస్తోందని నర్సాపురం ఎంపీ రఘరామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువు రాని వారితో కూడా ఓట్లు వేయిస్తున్నారు. విశాఖలో ఓ మహిళా మంత్రి ఆధ్వర్యంలో ఓటుకు రూ.5 వేలు ఇస్తున్నారు. మావాళ్లు దోచుకున్నారు కాబట్టే ఇంధనంగా ఖర్చు పెడుతున్నారు. విద్య నేర్పే గురువులు అమ్ముడుపోతే ఎలా..?, జీతాలు కూడా ఇవ్వలేని పార్టీని గెలిపించుకుంటే ఎలా?, అవినాష్‌ను అరెస్ట్ చేస్తామని కోర్టుకు సీబీఐ (CBI) చెప్పింది. రేపు అరెస్ట్ అని సీబీఐ చెప్పేసింది. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిని సీబీఐ తీసుకెళ్తే.. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనేది చూడాలి’’ అని రఘురామ సూచించారు.

Updated Date - 2023-03-13T16:34:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising