Home » Raghurama krishnam raju
ఢిల్లీ: ఏపీ (AP)లో ఇసుకాసురా వైభవము.. ఇసుకను ఇష్టానుసారంగా అమ్ముకుంటూ, దోచుకుంటున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు.
ఢిల్లీ: రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్ర విమర్శలు చేశారు.
ఏపీలో ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఎప్పుడూ.. ఎవరిని మందలించని సీఎం జగన్ (CM Jagan).. ఇప్పుడు భయంతో అందరితో మాట్లాడుతున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఢిల్లీ: ఏపీ సీఎం జగన్ (CM Jagan) ఢిల్లీ యాత్ర (Delhi Tour)లో మర్మమేమి? ఒక్క కొత్తం అంశం లేదు.. కానీ ఢిల్లీకి తీసుకొచ్చి ఇచ్చే వేంకటేశ్వర స్వామి బొమ్మ సైజ్ మాత్రం పెరిగిందని....
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ (YCP) దొంగ ఓట్లు వేయిస్తోందని నర్సాపురం ఎంపీ రఘరామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువు రాని వారితో కూడా ఓట్లు
వైసీపీ ఓడిపోవడం ఖాయమని రఘురామ జోస్యం చెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YSR Congress Party President), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (YCP Rebel MP Raghuramakrishna Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy)పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) విమర్శలు గుప్పించారు.
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (AP DGP)కి ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishna Raju) లేఖ రాశారు. డీజీ సునీల్ కుమార్పై (Sunil Kumar) కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ హ్యాండిల్ ఎవరో చేసి ఉంటారు?.. గతంలో దరిద్రపు ట్వీట్స్ చేస్తుండే వారు?... గత రెండు నెలల నుంచి విజయసాయి ట్వీట్లలో మార్పు కనిపించిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.