• Home » AP Politics

AP Politics

రాజకీయ పార్టీ ఏర్పాటుపై విజయసాయి కీలక ప్రకటన

రాజకీయ పార్టీ ఏర్పాటుపై విజయసాయి కీలక ప్రకటన

తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

బీసీలకు 34శాతం రిజర్వేషన్లు చరిత్రాత్మక నిర్ణయం

బీసీలకు 34శాతం రిజర్వేషన్లు చరిత్రాత్మక నిర్ణయం

గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం చొప్పున బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రులు కొనియాడారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా మంగళవారం శాసనసభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా వారు ప్రసంగించారు.

 స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు

స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు

కూటమితో కలసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు.స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు.

వైసీపీ నిర్వాకంతో 25శాతం ఖర్చుల భారం

వైసీపీ నిర్వాకంతో 25శాతం ఖర్చుల భారం

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో రాజధాని అమరావతిలో వివిధ ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమీకరణ, వ్యయం, రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు వంటి అంశాలపై సభ్యులు శ్రావణ్‌కుమార్‌, బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.

అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. మంత్రి సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం

అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. మంత్రి సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల ప్రారంభంలో మంత్రుల మధ్య జరిగిన సరదా సంభాషణ ఆసక్తికరంగా మారింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ గురించి మంత్రి నారా లోకేశ్ సరదాగా చమత్కరించారు.

బీసీ గురుకుల పాఠశాలలపై అసెంబ్లీలో కీలక చర్చ

బీసీ గురుకుల పాఠశాలలపై అసెంబ్లీలో కీలక చర్చ

ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల సందర్బంగా అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ సంక్షేమ హాస్టళ్లపై చర్చించారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

జగన్ అండ్ కో అసెంబ్లీలో మాట్లాడాలి.... పారిపోకూడదు.. మాధవ్ సెటైర్లు

జగన్ అండ్ కో అసెంబ్లీలో మాట్లాడాలి.... పారిపోకూడదు.. మాధవ్ సెటైర్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రతిపక్షంలో ఉండాల్సిన వైసీపీ అసెంబ్లీకి ఎందుకెళ్లట్లేదు: రఘువీరారెడ్డి

ప్రతిపక్షంలో ఉండాల్సిన వైసీపీ అసెంబ్లీకి ఎందుకెళ్లట్లేదు: రఘువీరారెడ్డి

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లాలని, సభకు వెళ్లకపోవడం సరికాదని సీడబ్య్లూసీ సభ్యులు, మాజీమంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని

దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి