Home » AP Politics
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan Reddy) రూటే సపరేటు. ఆయన ఏం చేసినా రిచ్గానే ఉంటుంది. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలకు తావివ్వడంలో..
ఇప్పటికే ప్రోటోకాల్ వివాదం, కో-ఆర్డినేటర్ పదవికి రాజీనామాతో నానా రచ్చ జరుగుతుండగా నిన్న, మొన్న ఏకంగా ఆయన పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఒక అపరిపక్వ నాయకుడుగా మిగులుతాడన్నారు.
గంజాయిలో ఏపీ మొదటి స్థానంలో ఉందని నివేదికలు చెబుతున్నాయని.. సీఎం జగన్ సిగ్గు పడాల్సిన విషయమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే నేతల జంపింగ్లు షురూ అయ్యాయి. ఏ పార్టీ అయితే తమను ఆదరిస్తుంది.. ఎక్కడైతే తమకు టికెట్ వస్తుందో అని లెక్కలేసి మరీ ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజుకు బీజేపీ నుంచి నోటీసులు అందాయి. ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'కు ఇంటర్వ్యూ ఇవ్వడంపై నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.
రాజకీయ పార్టీ ఏదైనా అసంతృప్తులు, బుజ్జగింపులు సర్వసాధారణం. ఎంతకీ చల్లారని సందర్భాల్లో స్వయంగా పార్టీ అధినేతలే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించడం పరిపాటి. కానీ బాలినేని ఎపిసోడ్లో ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు.
కొట్టిన చోటే మళ్లీ టెంకాయలు పగిలాయి! ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy) ఇంత హడావుడిగా భోగాపురం ఎయిర్పోర్ట్ (Bhogapuram airport), అదానీ-వైజాగ్ డేటా సెంటర్లకు (Adani-Vizag data centre) భూమి పూజలు మొదలుపెట్టిన తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందుకు కారణాలు ఉన్నాయి. అవేంటో పరిశీలిద్దాం...
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ (Superstar Rajanikanth) గురించే చర్చ.. ఏ లీడర్ మీడియా (Media) ముందుకు వచ్చినా తలైవా (Thalaiva) గురించే మాట్లాడేస్తున్నారు...
దేవాదాయ శాఖలో 41 వేల ఎకరాల భూములు మాయమయ్యాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు (Ayyanna patrudu) ఆరోపించారు. ఆయన మీడియాతో