ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA Chennakesava Reddy: వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే చెన్నకేశవ‌రెడ్డి అసహనం

ABN, Publish Date - Dec 18 , 2023 | 10:44 PM

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ( MLA Chennakesava Reddy ) వైసీపీ ప్రభుత్వం ( YCP GOVT ) పై అసహనం వ్యక్తం చేశారు.

కర్నూలు : ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ( MLA Chennakesava Reddy ) వైసీపీ ప్రభుత్వం ( YCP GOVT ) పై అసహనం వ్యక్తం చేశారు. సోమవారం నాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘నేను జగన్‌కు మద్దతు గా నిలిచాను. నేను పై నుంచి ఊడిపడిన నాయకుడిని కాదు.. కింద నుంచి, ప్రజల నుంచి వచ్చిన నాయకుడిని. జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యాక నాయకులు అయ్యారు. మరి కొంతమంది గాడ్ ఫాదర్లను పెట్టుకొని ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. నా తనయుడు కూడా ప్రజల నుంచి వస్తున్నాడు. ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీని చేద్దామనుకున్న బీసీ రిజర్వేషన్ కావడంతో ఆగిపోయాను.నా కొడుకు ప్రజల మనిషి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ప్రజలే గెలిపిస్తారు’’ అని ఎమ్మెల్యే చెన్నకేశవ‌రెడ్డి తెలిపారు.

Updated Date - Dec 18 , 2023 | 10:44 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising