ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీలో సంక్షేమం మాటున సంక్షోభం: పంచుమర్తి అనురాధ

ABN, First Publish Date - 2020-02-10T18:09:14+05:30

ఏపీలో సంక్షేమం మాటున సంక్షోభం: పంచుమర్తి అనురాధ

అమరావతి: వైసీపీ ప్రభుత్వం ఏపీలో సంక్షేమం మాటున సంక్షోభం సృష్టిస్తోందని టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఏడు లక్షల పెన్షన్లు రద్దు చేసి పేదల పొట్ట కొట్టారని మండిపడ్డారు. టీడీపీ కంటే అదనంగా 6 లక్షల పెన్షన్లు ఇచ్చామని వైసీపీ అబద్ధాలు చెబుతోందన్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు రూ.600 కోట్ల జీతాలిచ్చి పేదల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం 20 లక్షల రేషన్ కార్డులు రద్దు చేసిందన్నారు. దళితులు, బడుగు బలహీన వర్గాలను వైసీపీ టార్గెట్ చేసిందని అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-02-10T18:09:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising