ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం రేవంత్‌ చిత్రపటానికి పాలతో అభిషేకం

ABN, Publish Date - Jan 11 , 2025 | 04:35 AM

ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే గ్రామపంచాయతీ ఉద్యోగులకు ప్రతినెలా వేతనాలు చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే గ్రామపంచాయతీ ఉద్యోగులకు ప్రతినెలా వేతనాలు చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించడం హర్షణీయమని తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల నర్సింహులు, ఇతర కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.


ఈ మేరకు శుక్రవారం వారు సచివాలయం వద్ద సీఎం చిత్రపటానికి పాలతో అభిషేకం చేసి తమ ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేందుకు కృషి చేసిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అనుసూయ సీతక్కకు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jan 11 , 2025 | 04:35 AM