ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శంషాబాద్‌ నుంచి మదీనాకు ఇండిగో విమానం

ABN, Publish Date - Feb 22 , 2025 | 04:38 AM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి మదీనాకు కొత్త ఇండిగో విమాన సేవలను శుక్రవారం ప్రారంభించారు.

  • ప్రారంభించిన సీఈవో ప్రదీప్‌ ఫణికర్‌

శంషాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి మదీనాకు కొత్త ఇండిగో విమాన సేవలను శుక్రవారం ప్రారంభించారు. తొలి విమానం జీహెచ్‌ఐఎల్‌ సీనియర్‌ అధికారుల సమక్షంలో బయలుదేరింది. సోమ, గురు, శనివారం ఈ సర్వీసు సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రయాణ సమయం 5 గంటల 47 నిమిషాలు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్‌ ఫణికర్‌ మాట్లాడుతూ.. మదీనాకు ఇండిగో తొలి విమాన సర్వీసును నడిపించడం సంతోషంగా ఉందన్నారు.

Updated Date - Feb 22 , 2025 | 04:38 AM