ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ ఇంటిని...
ABN, Publish Date - Apr 27, 2025 | 07:01 AM
పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధమున్న టెర్రరిస్టుల ఏరివేతను ముమ్మరం చేసిన భారత ఆర్మీ. నార్త్ కాశ్మీర్ లో లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఫరూక్ అహ్మద్ ఇంటిని ఇండియన్ ఆర్మీ బ్లాస్ట్ చేసింది.
Updated Date - Apr 27, 2025 | 07:01 AM