టీచర్, స్టూడెంట్ మృ***
ABN, Publish Date - May 06, 2025 | 09:10 AM
ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో దారుణం జరిగింది. అక్కడి ఓయో రూమ్లో ఓ ఉపాధ్యాయుడు, 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతదేహాలు కలకలం రేపాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరూ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోం
Updated Date - May 06, 2025 | 09:10 AM