యుద్ద వాతావరణంలో...
ABN, Publish Date - May 10, 2025 | 05:11 PM
భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య జవాన్ల గౌరవం పెరుగుతోంది. యూపీలో హోటల్ వద్ద ఆగిన జవాన్లపై ప్రజలు పూలు చల్లుతూ ‘జై జవాన్, జై హింద్’ అంటూ ఘన స్వాగతం పలికారు.
Updated Date - May 10, 2025 | 05:11 PM