నేనే ఆపాను!!
ABN, Publish Date - May 10, 2025 | 06:48 PM
యుద్దాన్ని ఆపాను: కేఏ పాల్ గత కొన్ని రోజులుగా భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. రాత్రి పగలు కృషి చేసి భారత్- పాక్ యుద్దాన్ని ఆపానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. “అమెరికాలో రిపబ్లికన్స్, డెమోక్రాట్స్, ఇరు దేశాల నేతలను కలిశాను. యుద్ధం అపేలా ప్రయత్నం చేశాను." అని చెబుతూ వీడియో విడుదల చేశారు పాల్.
Updated Date - May 10, 2025 | 06:48 PM