భారత్ మెరుపు దాడులు..
ABN, Publish Date - May 07, 2025 | 06:50 AM
ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు.. అర్థరాత్రి 1.44 గంటలకు మిస్సైళ్లతో దాడి సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లోని ఉగ్ర మౌలిక సదుపాయాలు ధ్వంసం 9 స్థావరాలపై భారత్ దాడి చేసినట్లు సమాచారం
Updated Date - May 07, 2025 | 06:50 AM