ప్రజల ఆస్తులను ధ్వంసం
ABN, Publish Date - Mar 29, 2025 | 12:59 PM
పశ్చిమ బెంగాల్లో హింస కలకలం రేపింది. మాల్డా జిల్లాలో జరిగిన మత హింసకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఒక గుంపు రోడ్లపైకి వచ్చి ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మాల్డాలోని మోతబరిలో ఒక ముస్లిం గుంపు హిందువుల వ్యాపారవ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని వారి షాపులను ధ్వంసం చేసినట్లు సమాచారం.
Updated Date - Mar 29, 2025 | 12:59 PM