సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో దారుణం
ABN, Publish Date - Apr 30, 2025 | 08:06 AM
విశాఖ సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులపై గోడ కూలి ఏడుగురు మృతి. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దేవాలయాలకు వెళ్ళాలి అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిందేనా? అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Apr 30, 2025 | 08:06 AM