అనంత్ అంబానీ పాదయాత్ర పూర్తి
ABN, Publish Date - Apr 06, 2025 | 08:40 PM
అనంత్ అంబానీ పాదయాత్ర పూర్తి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ శ్రీరామ నవమి రోజున ద్వారకకు చేరుకుని 140 కిమీ పాదయాత్ర పూర్తి చేశారు. పెళ్లి తర్వాత ఈ ఆధ్యాత్మిక యాత్ర చేశారని రాధికా మర్చంట్ తెలిపారు. కుటుంబంతో ఆలయాన్ని సందర్శించారు
Updated Date - Apr 06, 2025 | 08:40 PM