2600 సంవత్సరాల కాలం నాటి...
ABN, Publish Date - Apr 12, 2025 | 07:33 PM
ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో #హనుమాన్ జయంతి రోజు మరుగుదొడ్డి కోసం గొయ్యి తవ్వుతుండగా హనుమాన్ విగ్రహం కనిపించింది. ఫూల్పూర్ గ్రామంలో జయ దేవి పాండే తన భూమిలో మరుగుదొడ్డి నిర్మించుకున్నారు. అకస్మాత్తుగా విగ్రహం కనిపించడంతో పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. SHO శారదేందు దూబే విగ్రహాన్ని కడిగివేయించారు. ఈ స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని గ్రామ ప్రజలు నిర్ణయించుకున్నారు
Updated Date - Apr 12, 2025 | 07:53 PM