జాతీయ ఓటరు దినోత్సవ ర్యాలీ..
ABN, Publish Date - Jan 25 , 2025 | 10:51 AM
జాతీయ ఓటరు దినోత్సవ సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జాతీయ ఓటరు దినోత్సవ సందర్భంగా ర్యాలీ..
జాతీయ ఓటరు దినోత్సవ సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.
హాజరైన జిల్లా కలెక్టర్, అధికారులు, విద్యార్థులు, స్థానికులు.
ర్యాలీలో జిల్లా కలెక్టర్ గారు పాల్గొని అందరితో ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం.
18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడం వల్ల నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది.
Updated Date - Jan 25 , 2025 | 10:51 AM