ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mallojula Venugopal: మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత మల్లోజుల బృందం

ABN, Publish Date - Oct 15 , 2025 | 08:27 PM

ఆయుధాలను వీడి 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఎదుట మల్లోజుల అధికారికంగా లొంగుబాటు

1/10

జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ అభయ్‌ బృందం

2/10

సీఎం సమక్షంలో తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించిన మావోయిస్టులు

3/10

మల్లోజుల, ఆయన బృందాన్ని జన జీవన స్రవంతిలోకి ఆహ్వానించిన సీఎం ఫడ్నవీస్‌

4/10

మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు

5/10

మల్లోజులపై వందకు పైగా కేసులు.. మల్లోజుల సొంత రాష్ట్రం తెలంగాణ

6/10

పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతులకు వేణుగోపాల్‌రావు మూడో సంతానం

7/10

తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే వేణుగోపాల్, ఆయన రెండో అన్న కోటేశ్వరరావు స్ఫూర్తి

8/10

చదువు పూర్తయిన అనంతరం తన అన్న పిలుపు మేరకు ఉద్యమంలోకి ప్రవేశం

9/10

మల్లోజులను అభయ్, సోను, భూపతి, వివేక్‌ పేర్లతో పిలిచేవారు

10/10

మల్లోజులపై రూ.6 కోట్ల రివార్డు ఉన్నట్లు ప్రకటించిన గడ్చిరోలి పోలీసులు

Updated Date - Oct 15 , 2025 | 08:29 PM