ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Janasena: జనసేనలో చేరిన 38 మంది వైసీపీ కీలక నేతలు..

ABN, Publish Date - Jan 27 , 2025 | 07:40 PM

అధికార కూటమిలోని పార్టీల్లోకి వైసీపీ నుంచి వలసల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని దాదాపు 38 మంది వైసీపీ నాయకులు నేడు జనసేనలో చేరారు.

1/5

నేడు జనసేనలో చేరిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైసీపీ కీలక నేతలు..

2/5

జనసేన పార్టీలో చేరిన దాదాపు 38 మంది వైసీపీ నాయకులు, వారి ప్రధాన అనుచరులు..

3/5

మంగళగరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన జెండా కప్పుకున్న నేతలు..

4/5

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో చేరిన నేతలు

5/5

పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామ నియోజక వర్గాలకు చెందిన వైసీపీ నాయకులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన నాగబాబు

Updated Date - Jan 27 , 2025 | 07:42 PM