గ్రూప్-2 అభ్యర్థుల నిరసన
ABN, Publish Date - Feb 22 , 2025 | 05:16 PM
విజయనగరం కోట వద్ద గ్రూప్ 2 అభ్యర్థులు కొవ్వొత్తులు.సెల్ ఫోన్ లైట్స్ వెలుగులో నిరసనలు.
ఈనెల 23న నిర్వహించాల్సిన గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ విద్యార్థులు నిరసన బాట పట్టారు.
గ్రూప్-2 అభ్యర్థులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు.
రోస్టర్ క్లియర్ చేసి గ్రూప్ ఎగ్జామ్స్ నిర్వహించాలని విశాఖపట్నంలో విద్యార్థులు నిరసనకు దిగారు.
విజయనగరం కోట వద్ద గ్రూప్ 2 అభ్యర్థులు కొవ్వొత్తులు.సెల్ ఫోన్ లైట్స్ వెలుగులో నిరసనలు.
రోస్టర్ విధానంలో మార్పులు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - Feb 22 , 2025 | 05:17 PM