ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కుప్పం ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై సమస్యలకు పరిష్కారం అక్కడే..

ABN, Publish Date - Jan 07 , 2025 | 05:07 PM

కుప్పం నియోజకవర్గ ప్రజలు సమస్యలు చెప్పుకుని వినతిపత్రాలు సమర్పించేందుకు వీలుగా ‘జన నాయకుడు’ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

1/7

కుప్పం టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

2/7

కుప్పం నియోజకవర్గ ప్రజలు సమస్యలు చెప్పుకుని వినతిపత్రాలు సమర్పించేందుకు వీలుగా ‘జన నాయకుడు’ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

3/7

సమస్యలు, ఫిర్యాదులను ‘జన నాయకుడు’ పోర్టల్‌లో రిజిస్టర్ చేసేలా వెబ్‌సైట్‌ను సైతం రూపొందించారు.

4/7

ప్రజల ఫిర్యాదులు స్వీకరించి ఏ విధంగా ఆన్‌లైన్ చేసి ట్రాక్ చేస్తారనే అంశాలను అధికారులను అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు.

5/7

అనంతరం ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

6/7

కార్యక్రమానికి ముందు టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబుకు మహిళలు హారతి ఇచ్చి ఘనస్వాగతం పలికారు.

7/7

అనంతరం మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు.

Updated Date - Jan 07 , 2025 | 05:07 PM