ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వచ్చేది టీడీపీ కూటమి ప్రభుత్వం: సురేంద్రబాబు

ABN, Publish Date - Apr 24 , 2024 | 11:05 AM

అనంతపురం జిల్లా: వైసీపీ ప్రభుత్వంలో తాగునీటికి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అనంతపురం జిల్లా, కల్యాణదుర్గం టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు అన్నారు. కల్యాణదుర్గం మున్సిపాలిటీలోని ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

అనంతపురం జిల్లా: వైసీపీ ప్రభుత్వంలో తాగునీటికి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అనంతపురం జిల్లా, కల్యాణదుర్గం టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు అన్నారు. కల్యాణదుర్గం మున్సిపాలిటీలోని ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడ వేసిన చందంగా ఉందని అన్నారు. ఎక్కడ చూసినా డ్రైనేజి వ్యవస్థ అస్థవ్యస్తంగా ఉందన్నారు. వచ్చేది టీడీపీ కూటమి ప్రభుత్వమేనని అన్నారు. ‘మన ఊరు.. మన ప్రాంతం’ బాగుపడాలంటే చంద్రబాబును సీఎంను చేసుకుందామని ప్రజలను కోరారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

పెనుకొండలో వైసీపీకి భారీ షాక్..

డ్వాక్రాలకు 10 లక్షలుజ: చంద్రబాబు

జగన్‌కు మరో షాక్‌!

కడప జిల్లా కోర్టు గీత దాటింది!

Read Latest AP News and Telugu News

National News, Telangana News, Sports News

Updated Date - Apr 24 , 2024 | 11:09 AM

Advertising
Advertising