ఆ ముగ్గురు దొరికితే.. జగన్ జైలుకేనా?
ABN, Publish Date - Aug 22 , 2024 | 09:43 AM
అమరావతి: ఆ ముగ్గురు దొరికితే.. ఇక జగన్ జైలుకేనా? అందుకే ఆ ముగ్గురిని వైసీపీ కాపాడుతుందా? సీఐడీతో ఎవరు టచ్లోకి వచ్చారు? సీఐడీకి దొరికిన కీలక సమాచారం ఏంటి? సహజంగా కేంద్ర సర్వీసుల్లో ఉన్నతాధికారులు నిక్షేపంగా ఉంటారు. వారానికి 5 రోజుల పనితోపాటు అఖిలభారత సర్వీస్ అధికారులకు కేంద్ర సర్వీసుల్లో కీలక స్థానాల్లో ఉంటే పెద్దపీట వేస్తారు.
అమరావతి: ఆ ముగ్గురు దొరికితే.. ఇక జగన్ జైలుకేనా? అందుకే ఆ ముగ్గురిని వైసీపీ కాపాడుతుందా? సీఐడీతో ఎవరు టచ్లోకి వచ్చారు? సీఐడీకి దొరికిన కీలక సమాచారం ఏంటి? సహజంగా కేంద్ర సర్వీసుల్లో ఉన్నతాధికారులు నిక్షేపంగా ఉంటారు. వారానికి 5 రోజుల పనితోపాటు అఖిలభారత సర్వీస్ అధికారులకు కేంద్ర సర్వీసుల్లో కీలక స్థానాల్లో ఉంటే పెద్దపీట వేస్తారు. అటువంటి కీలక స్థానాలను వదిలేసి నేరుగా రాష్ట్ర సర్వీసుల్లోకి ముగ్గురు అధికారులు.. వాసుదేవరెడ్డి, వెంకట్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి వచ్చారు. ఇప్పుడు సీఐడీకి చిక్కి విలవిల్లాడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ ముగ్గురు అధికారులు చెలరేగిపోయారు. వారిలో ఏపీ బేవరేజెట్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ప్రధానమైనవాడు. ఈయన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసు నుంచి డిప్యూటేషన్పై రాష్ట్రానికి వచ్చారు. మరోవైపు జగన్ హయాంలో మైనింగ్లో అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. పెద్ది రెడ్డి మాటే వేదంగా వ్యహరించారు. టీడీపీ నేతలను బెదిరించి మైనింగ్ లీజులను లాగేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారతి సిమెంట్లో భారీ కుంభకోణం..
ఆ కేసులో వైసీపీ నేతలకు బిగిస్తున్న ఉచ్చు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 22 , 2024 | 09:44 AM