ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బ్యారేజీ డ్యామేజ్ చేయాలని కుట్ర..

ABN, Publish Date - Sep 02 , 2024 | 11:17 AM

విజయవాడ: కృష్ణానది రిటైనింగ్ వాల్ నిర్మాణంతో నిన్నటి వరకు ప్రజలు సేఫ్‌గా ఉన్నారు. అయితే స్మశానం వద్ద గోడపై నుంచి వరద నీరు కాలనీలోకి వస్తోంది. బ్యారేజ్ నుంచి నీరు వెనక్కి తన్నడంతో ఇళ్లలోకి నీరు చేరింది. బ్యారేజ్ గేటు 69ని బోటులు ఢీ కొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

విజయవాడ: కృష్ణానది రిటైనింగ్ వాల్ నిర్మాణంతో నిన్నటి వరకు ప్రజలు సేఫ్‌గా ఉన్నారు. అయితే స్మశానం వద్ద గోడపై నుంచి వరద నీరు కాలనీలోకి వస్తోంది. బ్యారేజ్ నుంచి నీరు వెనక్కి తన్నడంతో ఇళ్లలోకి నీరు చేరింది. బ్యారేజ్ గేటు 69ని బోటులు ఢీ కొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గేటు వద్ద పరిస్థితిని జలవనరుల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.


ప్రకాశం బ్యారేజ్ గేట్ నెం.69కి ఒకేసారి 4 బోట్లు వచ్చి కొట్టుకోవడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా సీఎం చంద్రబాబు నివాసాన్ని ముంచేందుకు బోటు అడ్డుతగిలిందంటూ.. నీటి ప్రవాహాన్ని పెంచే ప్రయత్నాన్ని గత వైసీపీ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు కూడా బ్యారేజ్‌ను డ్యామేజ్ చేయడానికి అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

అర్ధరాత్రి సింగ్ నగర్ వెళ్ళిన సీఎం చంద్రబాబు..

రాత్రంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు..

ఖమ్మంలో కుండపోత వర్షాలు.. ఉధృతంగా మున్నేరు వాగు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 02 , 2024 | 11:17 AM

Advertising
Advertising