ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్ కుట్రలకు కూటమి సర్కార్ చెక్..

ABN, Publish Date - Aug 02 , 2024 | 11:50 AM

అమరావతి: జగన్ ప్రభుత్వ విధానానికి కూటమి సర్కార్ స్వస్తి పలికింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానం జీవోలో సవరణ చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకుని ఒరిజనల్ డాక్యుమెంట్స్ తీసుకునేలా సవరణలు చేసింది. వెంటనే అమలులోకి తీసుకురావాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.

అమరావతి: జగన్ ప్రభుత్వ విధానానికి కూటమి సర్కార్ స్వస్తి పలికింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానం జీవోలో సవరణ చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకుని ఒరిజనల్ డాక్యుమెంట్స్ తీసుకునేలా సవరణలు చేసింది. వెంటనే అమలులోకి తీసుకురావాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. పాత విధానంలో అంటే డాక్యుమెంట్స్ ప్రింట్ అవుట్ కూడా తీసుకునేందుకు అవకాశం ఉంది. కొనుగోలు, అమ్మకం దారులకు వెసులుబాటు కల్పిస్తూ స్టాంప్, రిజిస్ట్రేషన్ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఈ మేరకు జీవోకు సవరణలు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్ గాంధీ సంచలన ట్వీట్..

మహేష్ కోపరేటివ్ బ్యాంకులో ముగిసిన ఈడీ సోదాలు

Live..: 9వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

నేడే జాబ్ క్యాలెండర్ ప్రకటన..

రిజిస్ట్రేషన్ శాఖలో జగన్ అక్రమాలు ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 02 , 2024 | 11:50 AM

Advertising
Advertising