ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వం ధరణికి తూట్లు పొడుస్తోంది: కవిత

ABN, Publish Date - Dec 22 , 2024 | 04:21 AM

భూ భారతి బిల్లుపై చర్చ సందర్భంగా శాసన మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ప్రభుత్వం ధరణికి తూట్లు పొడుస్తోందన్నారు.

భూ భారతి బిల్లుపై చర్చ సందర్భంగా శాసన మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ప్రభుత్వం ధరణికి తూట్లు పొడుస్తోందన్నారు. ధరణి ఒక సాఫ్ట్‌వేర్‌ మాత్రమేనని, సమస్యలుంటే అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని సూచించారు. పల్లెలు ప్రశాంతంగా ఉండాలంటే ధరణి ఉండాలన్నారు. భూ భారతి భూ హారతికే దారి తీస్తుందని, భూ మాత భూ మేతగా మారుతుందని ఆమె ఆరోపించారు.

Updated Date - Dec 22 , 2024 | 04:21 AM