Home » Kalvakuntla kavitha
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో అరెస్ట్ జరిగింది. హైదరాబాద్కు చెందిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) స్పందించారు.
స్టాక్ మార్కెట్ (stock market) లో ఒడిదుడుకులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) స్పందించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెను విచారించేందుకు సీబీఐ (CBI) నోటీసులు కూడా ఇచ్చింది.
ప్రజల మద్దతు ఉన్నంత కాలం టీఆర్ఎస్ (TRS)ను ఏ పార్టీ ఏమీ చేయదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kavitha) ధీమా వ్యక్తం చేశారు.
సీబీఐ నోటీసులకు ఎమ్మెల్సీ కవిత (Kavitha) ప్రతి స్పందించారు. సీబీఐ అధికారి అలోక్ కుమార్ (Alok Kumar)కు కవిత లేఖ రాశారు. ఎఫ్ఐఆర్తో పాటు ఫిర్యాదు కాపీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ప్రత్యర్థి పార్టీలపై దాడికి ప్రతి అంశాన్ని కేంద్రం వాడుకుంటోందని సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సహా టీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె కమలం కోవర్టు అని, ఆ పార్టీ మాటలను పలికే చిలకమ్మ అని.. మొన్నటి దాకా పులివెందులలో ఓటున్న ఆమె, ఇప్పుడు తెలంగాణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పష్టం చేసింది. ఇంతకాలం ఈ కేసులో కవిత పాత్ర ఉందంటూ మీడియాకు లీకులు ఇవ్వడం వరకే
ఈడీ, ఐటీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ కవిత (Kavitha) స్పష్టం చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా టీఆర్ఎస్ (TRS) నేతలు ఆగం కావద్దని సూచించారు.