Home » Kalvakuntla kavitha
ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బలహీన పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని వెల్లడించారు..
అప్పట్లో కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోయాయని, అహంకార ధోరణితో వ్యవహరించడం, సహనశీలత లేకపోవడం వల్లే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు.
మరో మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నానని ఆమె చెప్పారు.
మంత్రి వివేక్వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి పార్టీ బీఆర్ఎస్ అని, ఆ మాట కేసీఆర్ బిడ్డ కవితనే చెబుతున్నదని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సారధ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతోందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ను సిట్ విచారణకు పిలవడం తప్పేమీ కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ టార్గెట్గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో చెడ్డ వాళ్లకి ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారా అని ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనమని విమర్శించారు.
బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢాచారి సంతోష్ అని ఆరోపించారామె.
తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. జాగృతి ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి దరఖాస్తును సమర్పించినట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్లో దోషులకు శిక్ష పడాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ కేసులో అందరికీ నోటీసులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు..
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక సూచన చేశారు. మహేశ్ కుమార్ గౌడ్ను జాగృతిలోకి ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు.