• Home » Kalvakuntla kavitha

Kalvakuntla kavitha

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

తెలంగాణ రక్షణ సేవ(టీఆర్‌ఎస్‌) పార్టీలో వివిధ జిల్లాలకు చెందిన పలువురు చేరారు. ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ...

ఉద్యమ నేతగా కేసీఆర్‌తో సమస్య లేదు

ఉద్యమ నేతగా కేసీఆర్‌తో సమస్య లేదు

ఉద్యమనేతగా రాదనుకున్న రాష్ట్రాన్ని సాధించిపెట్టిన కేసీఆర్‌తో ఎలాంటి సమస్యాలేదని.. సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తోనే తనతో పాటు చాలామందికి సమస్య వచ్చిందని తెలంగాణ రక్షణసేన....

ప్రధాని సభలో బండి సంజయ్.. ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లిందన్న కవిత

ప్రధాని సభలో బండి సంజయ్.. ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లిందన్న కవిత

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని.. ప్రధాని సభా వేదికను కేంద్ర మంత్రి పంచుకోకుంటే బాగుండేదని టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. ప్రధాని పర్యటనలో బండి సంజయ్ పాల్గొనడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లిందని అన్నారు.

రైల్ రోకో కేసులో కవితకు సమన్లు..

రైల్ రోకో కేసులో కవితకు సమన్లు..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్ నేపథ్యంలో నిర్వహించిన రైల్‌ రోకో కార్యక్రమం కేసులో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సమన్లు జారీ అయ్యాయి. రేపు విచారణకు హాజరు కావాలని సికింద్రాబాద్ రైల్వే కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నెల రోజులపాటు టీఆర్‌ఎస్‌ జెండా పండుగ: కవిత

నెల రోజులపాటు టీఆర్‌ఎస్‌ జెండా పండుగ: కవిత

తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌) పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ నెల 20 నుంచి జూన్‌ 20 వరకు నెల రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ‘జెండా పండుగ...

తండ్రిగా గౌరవిస్తారాజకీయంగా విభేదిస్తా

తండ్రిగా గౌరవిస్తారాజకీయంగా విభేదిస్తా

కేసీఆర్‌ స్ఫూర్తితోనే నేను రాజకీయాల్లో పోరాటం చేస్తున్నా. తండ్రిగా ఆయనపై నాకు గౌరవం ఉన్నా.. మా దారులు వేరుగా ఉన్నాయి.

హామీలు నెరవేర్చకుంటే రాళ్లతో కొట్టండి: టీఆర్ఎస్ ఛీప్ కవిత..

హామీలు నెరవేర్చకుంటే రాళ్లతో కొట్టండి: టీఆర్ఎస్ ఛీప్ కవిత..

తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టాలని పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తామిచ్చిన పాంచజన్యంలో పేర్కొన్న ఐదు అంశాలను అమలు చేయకుంటే గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం స్తంభానికి కట్టేసి కొట్టాలన్నారు.

కొత్త రాజకీయ శక్తిగా వస్తామని చెప్పాం.. వచ్చాం: కవిత

కొత్త రాజకీయ శక్తిగా వస్తామని చెప్పాం.. వచ్చాం: కవిత

పాంచజన్యం పేరుతో ఐదు ప్రాధాన్య అంశాలను తీసుకున్నట్లు టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నా, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినా ఈ ఐదు అంశాలు ప్రధాన ఫోకస్‌గా ఉంటాయని చెప్పారు.

తండ్రిని విమర్శించడం కవితకు తగదు: దానం నాగేందర్

తండ్రిని విమర్శించడం కవితకు తగదు: దానం నాగేందర్

బీఆర్ఎస్ నేతలు కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలకు అత్యుత్సాహం ఎక్కువైందని విమర్శించారు.

కవిత భయం వల్లే కేసీఆర్ బయటకు వస్తున్నారు: పీసీసీ చీఫ్

కవిత భయం వల్లే కేసీఆర్ బయటకు వస్తున్నారు: పీసీసీ చీఫ్

టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత భయం వల్లే మాజీ సీఎం కేసీఆర్ బయటకు వస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. హైడ్రా గురించి కేసీఆర్ చదువుకుంటే మంచిదని హితవుపలికారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి