Devinavaratri Celebrations: ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు.. వెరీ కాస్టలీ
ABN, Publish Date - Oct 05 , 2024 | 01:00 PM
Telangana: తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం రాజవీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడోవరోజు అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం రాజవీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రత్యేక ఆకర్షణ నిలిచారు.
మూడోవరోజు అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
ధనలక్ష్మీ అవతారంలో ఉన్న అమ్మవారిని పెద్ద మొత్తంలో డబ్బులతో అలకరించారు.
దాదాపు 3,51,00,00 రూపాయలతో ధనలక్ష్మి దేవిని అలంకరించారు.
పట్టణ ఆర్యవైశ్యులు పెద్ద మొత్తంలో డబ్బుతో అమ్మవారిని అలంకరించారు.
నగదునే పూలుగా చేసి.. అమ్మవారిని అలంకరించారు.
ఎంతో ఆకర్షణీయంగా ఉన్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు పరశించిపోతున్నారు.
ఉత్సవాల్లో భాగంగా అక్కడ ఏర్పాటు చేసి కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు..
Updated Date - Oct 05 , 2024 | 01:00 PM