ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం బాధితులతోనని, నేరగాళ్లు, దోపిడీదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.