ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress MLA: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై కేసు నమోదు.. కారణం ఏంటంటే..

ABN, Publish Date - Mar 19 , 2024 | 11:17 AM

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే కార్యాలయాలకు అధికారులు సీలు వేశారు. ఈ నేపథ్యంలో, మైలాడుదురై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌(Congress MLA Rajkumar)

చెన్నై: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే కార్యాలయాలకు అధికారులు సీలు వేశారు. ఈ నేపథ్యంలో, మైలాడుదురై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌(Congress MLA Rajkumar) శనివారం రాత్రి పక్క తలుపు గుండా తన కార్యాలయంలోకి ప్రవేశించి, కార్యకర్తలతో కలసి కేక్‌ కట్‌ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఆ సమయంలో కార్యాలయంలో విందు ఏర్పాటుచేశారు. ఈ వ్యవహారంపై ఆదివారం ఉదయం పట్టమంగళం వీఏఓ మైలాడుదురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రకారం, ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌, ఆయన మద్దతుదారులపై ఎన్నికల నిబంధనల అతిక్రమణ తదితర సెక్షన్లపై కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 19 , 2024 | 11:17 AM

Advertising
Advertising