Home » MLA
మనిషి జీవితంలో కంటిచూపు ఎంతోవిలువైనదని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.
ఇంటి గొడవ వల్లే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
బీసీలపై అక్రమ కేసులు, నిర్బంధాలు, హత్యలతో అణచివేసింది వైసీపీనేనని ప్రభుత్వ విప్, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరికవంటిదని మాజీ మం త్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ 22 నెలల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు.
వీవోఏలకు(గ్రామ సం ఘాల సహాయకులు) స్మార్ట్ఫోన్లు అందించడంతో డిజిటల్ సేవలు వేగవం తమవుతాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
ఉపాధి హామీ పను లను వినియోగించుకోవాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.
స్వచ్ఛ నగరాలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
వేసవి ఎండలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా సరిపడా నీటిని అందించాలని బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులను ఆదేశించారు.
గ్రామీణ సంస్కృతికి ప్రతిరూపాలు బండలాగుడు పోటీలు అని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.