• Home » MLA

MLA

పాలు లేకుండా నెయ్యి తయారీ దుర్మార్గం

పాలు లేకుండా నెయ్యి తయారీ దుర్మార్గం

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాలు లేకుండా నెయ్యి తయారు చేయడం దుర్మార్గమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

గ్రామీణ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం

గ్రామీణ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం

గ్రామాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

MLA: విజన ఉన్న నేత సీఎం చంద్రబాబు

MLA: విజన ఉన్న నేత సీఎం చంద్రబాబు

రాష్ట్ర అభివృద్ధిపై స్పష్ట మైన విజన కలిగిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి కలెక్టరేట్‌లో మహిళా శిశుసంక్షేమం, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ కమిటీ సమావేశంలో ఆమె బుధవారం పాల్గొని మాట్లాడారు.

చట్ట సభల్లో ‘నో వర్క్.. నో పే’.. స్పీకర్ అయ్యన్న సంచలన కామెంట్స్

చట్ట సభల్లో ‘నో వర్క్.. నో పే’.. స్పీకర్ అయ్యన్న సంచలన కామెంట్స్

చట్ట సభల్లో 'నో వర్క్.. నో పే' విధానం అమలులోకి తీసుకురావాలని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. దీనిపై చట్టం చేసి.. తీర్మానం చేయాలని ఆయన ప్రతిపాదించారు.

బీఆర్‌ఎస్‌ నేతలను వేధిస్తున్నారు...

బీఆర్‌ఎస్‌ నేతలను వేధిస్తున్నారు...

బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించేవారిని అరెస్టులు, దాడులతో భయపెడుతున్నారని ఆయన విమర్శించారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతుల సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

ఎన్టీఆర్‌ ఆశయాలను కొనసాగిద్దాం

ఎన్టీఆర్‌ ఆశయాలను కొనసాగిద్దాం

తెలుగుదేశం పార్టీ వ్యవ స్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగిద్దామని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

MLA Kalava Srinivasulu: బద్దలైన జగన్‌ రాజకీయ కుట్ర..

MLA Kalava Srinivasulu: బద్దలైన జగన్‌ రాజకీయ కుట్ర..

జగన్‌ రాజకీయ కుట్ర బద్దలైందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. ఆయన మాట్లాడుతూ..స్కిల్‌ డెవల్‌పమెంట్‌ వ్యవహారంలో చంద్రబాబునాయుడుపై నాటి వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో పెట్టిన అక్రమ కేసును కోర్టు కొట్టివేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.

రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం

రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం

రైతులు పండించిన పంట ఉత్పత్తులకు న్యాయమైన మద్దతు ధరలు లభించేలా చర్యలు తీసుకొని తద్వారా రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.

MLA Palla Rajeshwar Reddy: జనగామ జిల్లాను రద్దు చేస్తే ఊరుకోం..

MLA Palla Rajeshwar Reddy: జనగామ జిల్లాను రద్దు చేస్తే ఊరుకోం..

జనగామ జిల్లాను రద్దు చేస్తే.. అగ్నిగుండమే.. అని బీఆర్ఎస్ నాయకుడు. స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. అసలు రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి