Home » MLA
తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్పై సోమవారంనాడు గుడ్లతో దాడి జరిగింది. టీఎంసీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నివాసం నుంచి ఆయన బయటకు వస్తుండగా చందన్ అనే స్థానిక యువకుడు గుడ్లతో దాడి చేశాడు.
ఓటరు జాబితా పారదర్శకంగా పెంపొందించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన)ను జయప్రదం చేయాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కోరారు.
తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే మదన్ మిత్రాకు చేదు అనుభవం ఎదురైంది. కమార్హాటీ నియోజకవర్గంలోని అరియాదయా ప్రాంతంలో కొంత గందరగోళ పరిస్థితులున్నాయనే సమాచారంతో ఆయన అక్కడకు వెళ్లారు. కొందరు స్థానికులు ఆగ్రహంతో కోడిగుడ్డు విసరడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ఆశయ సాధనకు కృషి చేద్దామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
అమరావతి ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో ఏబీఎన్ పూర్ణ ఉచిత స్మారక మెడికల్ హెల్త్ క్యాంపును గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంక్రటావు, డాక్టర్ అక్కినేని మణి ప్రారంభించారు. జర్నలిస్టులకు అక్కినేని ఆస్పత్రులు 20 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుతో ప్రగతికి బాటలు వేస్తోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
అన్నాడీఎంకేకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీకి మరో ఎమ్మెల్యే మంగళవారంనాడు రాజీనామా చేశారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయగా, అంబసముద్ర ఎమ్మెల్యే డాక్కర్ ఎసాక్కీ సుబయా తాజాగా తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్కు సమర్పించారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ నాయకులు నిరసన చేయడం హాస్యాస్పదంగా ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
గోవుల అక్రమ రవాణాపై బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలోని ప్రభుత్వం కొరఢా ఝలిపించింది. ఈ నేపథ్యంలో పశువులను తరలిస్తున్న ఒక వాహనాన్ని బీజేపీకి కొత్తగా ఎన్నికైన మహిళా ఎమ్మెల్యే రేఖా పాత్ర అడ్డుకున్నారు. కబేళాకు తరలించాలంటే ఆవుల బర్త్ సర్టిఫికెట్ చూపించాల్సిందేనని పట్టుపట్టారు.
వైసీపీ పాలనలో భూముల విషయంలో రైతులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.