• Home » MLA

MLA

జగన్‌రెడ్డిని సీమ నుంచి వెలివేయాలి

జగన్‌రెడ్డిని సీమ నుంచి వెలివేయాలి

మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని రాయలసీమ నుంచి వెలివేయాలని ప్రభుత్వ విప్‌, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

తెలంగాణ స్పీకర్ నిర్ణయమే ఫైనల్.. పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

తెలంగాణ స్పీకర్ నిర్ణయమే ఫైనల్.. పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణను ముగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఫిరాయింపు కేసుకు సంబంధించి తెలంగాణ శాసనసభ స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది.

యుద్దం కాదు.. శాంతిని కోరుకుందాం

యుద్దం కాదు.. శాంతిని కోరుకుందాం

గల్ఫ్‌ దేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ఆందోళనను కలిగిస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ డెప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.

MLA Birthday Controversy: సొమ్ము ఒకరిది.. సోకు ఆయనది!

MLA Birthday Controversy: సొమ్ము ఒకరిది.. సోకు ఆయనది!

పుట్టిన రోజు అంటే సొంత డబ్బు ఖర్చు పెట్టి.. స్థాయికి తగినట్లుగా చేసుకుంటారు. అదే డబ్బున్న వారయితే విందులు, వినోదాలతో కొంత హడావుడి చేస్తారు.

తానా సేవలు అభినందనీయం: యార్లగడ్డ వెంకటరావు

తానా సేవలు అభినందనీయం: యార్లగడ్డ వెంకటరావు

తానా సేవలు అభినందనీయమని తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు వ్యాఖ్యానించారు. తానా సంస్థ చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు.

ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి...

ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి...

ప్రజా సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం నంగునూరు మండలం మైసంపల్లి పెద్దమ్మ ఆలయం, వెంకటాపూర్‌ హనుమాన్‌ ఆలయం వార్షికోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు.

స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్రే లక్ష్యం

స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్రే లక్ష్యం

స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ నిర్లక్ష్యానికి ‘దేవాదుల’ బలి

కాంగ్రెస్‌ నిర్లక్ష్యానికి ‘దేవాదుల’ బలి

కాంగ్రెస్‌ నిర్లక్ష్యం వల్లే దేవాదుల ప్రాజెక్టు బలైందని మాజీ మంత్రి తన్నీరు హరీ‌ష్‏రావు ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో దేవాదుల పంప్‌హౌస్‌ పనులను పరిశీలించారు.

ఆ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసంతృప్తి...!

ఆ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసంతృప్తి...!

ప్రజాప్రతినిధుల పనితీరును సమీక్షిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తున్న గ్రేడింగ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏ ప్లస్, ఏ, బి, సి, డి గ్రేడులు శాసన సభ్యుల పనితీరుకు అద్దం పడుతున్నాయి.

జగన్‌ పాలనలో సీమకు తీరని ద్రోహం

జగన్‌ పాలనలో సీమకు తీరని ద్రోహం

జగన్‌ పాలనలో సీమకు తీరని ద్రోహం జరిగిందని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు విమర్శించారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గురువారం ఆయన అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి