Home » MLA
అర్హులందరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకత్వం పక్కదారి పడుతోందని రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు. రోడ్లపై మాట్లాడటం, ధర్నాలు చేయడం కాకుండా అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తాము సమాధానం చెబుతామన్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసి, అనంతరం నకిలీ నియామక పత్రాలు అందించారనే ఆరోపణలపై భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్పై చీటింగ్ కేసు నమోదైంది.
ప్రజల సమస్యలు తెలుసుకుంటూ హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగడం వల్లే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారధి అన్నారు.
పత్తికొండ శివారులో నాగమ్మవ్వదేవాలయం పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు శుక్రవారం భూమిపూజ చేశారు.
సీఎం చంద్రబాబు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నారని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.
అభివృద్ధి, సంక్షేమమే కూట మి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ముస్లిం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
గ్రామీణ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతుందని, రెండేళ్ల పరిపాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.