ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Srisailam; శ్రీశైలం మల్లన్న సన్నిధిలో వైసీపీ ప్రచారం

ABN, Publish Date - Mar 26 , 2024 | 06:48 AM

నంద్యాల: శివనామస్మరణ చేయాల్సిన మల్లన్న సన్నిధిలో.. వైసీపీ కార్యకర్త ఒకరు జగన్‌ పాటకు స్టెప్పులు వేయడం వివాదస్పదమయ్యింది. ఆదివారం అర్ధరాత్రి స్థానిక వైసీపీ కార్యకర్త ఆవులపాటి హిమకాంత్‌ సెల్‌ఫోన్‌లో జగన్‌ పాట పెట్టి బ్లూటూత్‌ కనెక్షన్‌ ఇచ్చాడు.

నంద్యాల: శివనామస్మరణ చేయాల్సిన మల్లన్న సన్నిధిలో.. వైసీపీ కార్యకర్త (YCP Activist) ఒకరు జగన్‌ (Jagan) పాటకు స్టెప్పులు వేయడం వివాదాస్పదమైంది. ఆదివారం అర్ధరాత్రి స్థానిక వైసీపీ కార్యకర్త ఆవులపాటి హిమకాంత్‌ సెల్‌ఫోన్‌లో జగన్‌ పాట పెట్టి బ్లూటూత్‌ కనెక్షన్‌ (Bluetooth Connection) ఇచ్చాడు. దానికి స్పీకర్లు పెట్టి రోడ్డుపైనే ఓ మహిళతో కలిసి స్టెప్పులు వేశాడు. దానిని వీడియో తీసి..తన ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసుకున్నాడు. దేవస్థానం విరాళాల కేంద్రం పక్కన రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది చూసిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Mar 26 , 2024 | 06:49 AM

Advertising
Advertising