ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP NEWS: జగన్ పాలనకు చరమగీతం పాడాలి: కన్నా లక్ష్మీనారాయణ

ABN, Publish Date - Feb 15 , 2024 | 03:34 PM

సంక్షేమం అనే ముసుగులో సీఎం జగన్ రెడ్డి భారీ దోపిడీ చేస్తున్నారని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) ఆరోపించారు.

కడప: సంక్షేమం అనే ముసుగులో సీఎం జగన్ రెడ్డి భారీ దోపిడీ చేస్తున్నారని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) ఆరోపించారు. గురువారం కడపలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపీలో జగన్ పాలనకు చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బ్రిటిష్ వారు ఏవిధంగా సొంత సైన్యంతో దోచుకున్నారో... ఆ తరహాలో ఏపీలో జగన్ దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. సైకోను తరిమెద్దాం అనే నినాదంతో ముందుకెళ్దామని చెప్పారు. వైసీపీ నేతలు భారీగా ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు.

Updated Date - Feb 15 , 2024 | 03:34 PM

Advertising
Advertising