ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: టీడీపీ శ్రేణులపై దాడిని ఖండించిన చంద్రబాబు

ABN, Publish Date - Mar 13 , 2024 | 07:57 AM

అమరావతి: గుంటూరు జిల్లా, నరసారావు పేటలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న నియోజకవర్గ ఇంచార్జ్ అరవింద్ బాబు, కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు చేసిన దాడిలో పలువురికి గాయాలయ్యాయి.

అమరావతి: గుంటూరు జిల్లా, నరసారావు పేటలో తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణులపై దాడులను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఖండించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న నియోజకవర్గ ఇంచార్జ్ అరవింద్ బాబు (Arvind Babu), కార్యకర్తల (Activists)పై వైసీపీ (YCP) వర్గీయులు చేసిన దాడిలో పలువురికి గాయాలయ్యాయి. అధికార పార్టీ హింసకు దిగుతుంటే పోలీసులు (Police) ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిపై పార్టీ నేతలతో మాట్లాడి చంద్రబాబు నాయుడు ఆరాతీసారు.

Updated Date - Mar 13 , 2024 | 08:01 AM

Advertising
Advertising