ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kanna Lakshminarayana: అంబటి రాంబాబు ప్రోత్సాహంతోనే పీఆర్ఓపై దాడి

ABN, Publish Date - Jan 29 , 2024 | 07:42 AM

ముప్పాళ్ళ మండలం తొండపి లో గాయపడిన పీఆర్ఓ స్వామిని టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సాహంతో దాడి చేశారని పేర్కొన్నారు.

పల్నాడు: ముప్పాళ్ళ మండలం తొండపి లో గాయపడిన పీఆర్ఓ స్వామిని టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సాహంతో దాడి చేశారని పేర్కొన్నారు. గంజాయి తాగి దాడికి పాల్పడ్డారన్నారు. కరెంట్ తీసి రాళ్లతో ఊరేగింపుపై దాడికి వైసీపీ గుండాలు పాల్పడ్డారని కన్నా పేర్కొన్నారు. తమపై హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారన్నారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగిందన్నారు. దేవుని దయవల్ల చిన్న గాయాలతో బయటపడ్డామన్నారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని.. పోలీసులు చర్యలు తీసుకోవాలని కన్నా పేర్కొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 11:29 AM

Advertising
Advertising