ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ABN: రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై వైసీపీ నేతల దాడి

ABN, Publish Date - Feb 18 , 2024 | 06:54 PM

జిల్లాలోని రాప్తాడులో ఆదివారం నాడు వైసీపీ(YSRCP) ‘‘సిద్ధం’’ సభ నిర్వహించింది. ఈ సభలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ‘‘సిద్ధం’ పేరుతో వైసీపీ సభ నిర్వహించింది. ఈ సభలో ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

అనంతపురం: జిల్లాలోని రాప్తాడులో ఆదివారం నాడు వైసీపీ(YSRCP) ‘‘సిద్ధం’’ సభ నిర్వహించింది. ఈ సభలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఈ సభలో ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్‌పై వైసీపీ శ్రేణులు విచక్షణ రహితంగా దాడి చేశాయి. ఈ సభకు జనం చాలా తక్కువగా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రసంగించే సమయంలో ప్రజలు, వైసీపీ నేతలు వెళ్లిపోతున్నారని ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణ ఫొటోలు తీశారు. ఈ ఫొటోలను తీయడమే నేరం అన్నట్లుగా వైసీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారు. వైసీపీ కార్యకర్తల దాడిలో ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. రాప్తాడు పోలీస్ స్టేషన్‌లో ఈ దాడిపై బాధితుడు ఫిర్యాదు చేశాడు. చికిత్స నిమిత్తం ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టీడీపీ - జనసేన పార్టీల్లోని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 18 , 2024 | 09:49 PM

Advertising
Advertising