• Home » Ananthapuram

Ananthapuram

48 ఏళ్లుగా పోరాటం

48 ఏళ్లుగా పోరాటం

పట్టా ఇచ్చిన భూమిని చూపాలని నాలుగు దశాబ్దాలకు పైబడి కొందరు రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పట్టాలు పొందిన వారు మరణిస్తున్నా వారి వారసులకు కూడా నేటికీ న్యాయం జరగడం లేదు.

జగన్‌ పాలనలో సీమకు తీరని ద్రోహం

జగన్‌ పాలనలో సీమకు తీరని ద్రోహం

జగన్‌ పాలనలో సీమకు తీరని ద్రోహం జరిగిందని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు విమర్శించారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గురువారం ఆయన అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు.

రారండోయ్‌.. వేడుక చూద్దాం..!

రారండోయ్‌.. వేడుక చూద్దాం..!

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మండలంలోని గూటిబైలు గ్రామం వద్ద తిమ్మమ్మ మర్రిమాను ఉంది. చెట్టు వద్దగల తిమ్మమాంబ ఘాట్‌లో ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు.

తప్పు చేయకుంటే ఎందుకు పారిపోయారు?

తప్పు చేయకుంటే ఎందుకు పారిపోయారు?

వైసీపీ నేతలు తిరుమల లడ్డూ సహా పలు అంశాల్లో తప్పులు చేయకపోతే అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారని అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ ప్రశ్నించారు.

పగలు బొమ్మలాట.. రాత్రిళ్లు చోరీలు

పగలు బొమ్మలాట.. రాత్రిళ్లు చోరీలు

పందుల వ్యాపారంలో నష్టపోయిన కుటుంబం సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీలను ఎంచుకుంది. కుటుంబికులంతా కలిసి గ్రామాల్లో బొమ్మలాట ఆడించేవారు. అదే క్రమంలో తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేసేవారు.

కోడికత్తితో హత్య

కోడికత్తితో హత్య

కోడి కత్తితో యువకుడిని హత్య చేశారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. రొద్దం మండలం పెద్దకోడిపల్లికి చెందిన లింగమయ్య హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

విస్తారంగా చామంతి సాగు

విస్తారంగా చామంతి సాగు

మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో రైతులు చామంతి పంటను విస్తారంగా సాగు చేశారు. రైతులు ఖరీఫ్‌, రబీ సీజన్‌లో వివిధ రకాలైన కూరగాయలు, ఉద్యాన పంటలతోపాటు పూల సాగుపై మక్కువ చూపుతున్నారు.

చంద్రబాబుతోనే మల్బరీకి పూర్వవైభవం

చంద్రబాబుతోనే మల్బరీకి పూర్వవైభవం

పట్టు రైతులకు పూర్వవైభవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు పేర్కొన్నారు. స్థానిక పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ పరికరాలు పంపిణీ చేశారు.

బతుకుపోరులో అలసి..

బతుకుపోరులో అలసి..

పదేళ్ల వయసులో అమ్మానాన్న చనిపోయారు.. పసిపాప అనాథగా మిగిలిపోయింది. చిన్నమ్మ చేరదీసింది. కష్టాల కడలిలోనే పదేళ్లు గడిచిపోయాయి. ఎన్నో ఇబ్బందులు పడి చదివింది. చిన్నమ్మ తప్ప ఎవరూ లేరు.

పేరు మార్పుతో నష్టం లేదు..

పేరు మార్పుతో నష్టం లేదు..

ఉపాధి హామీ పథకం పేరు మార్పు వల్ల కూలీలకు ఎలాంటి నష్టం జరగదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. బత్తలపల్లిలో శుక్రవారం నిర్వహించిన వీబీజీరాంజీపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి