Home » Ananthapuram
అనంతపురం జిల్లా గుత్తి మండలం పూలకుంట గ్రామ శివారులో కొట్టేల లక్ష్మి(45) అనే మహిళను ఆమె భర్త బండరాళ్లతో మోది మంగళవారం చంపేశాడు.
‘మీ ఇంట్లో ఇలానే భోజనం వండుతారా? మరీ ఇంత అధ్వాన్నంగా పిల్లలకు అన్నం పెడితే ఎలా... మెనూ పాటించడం లేదు.
‘నాకు మా యువ నాయకుడు, మంత్రి నారా లోకేశ్ స్ఫూర్తి. ఆయన బాటలోనే నడుస్తా. ఎవరు ఎన్ని రాళ్లు విసిరినా రాటుదేలుతా’ అని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం పాతచెరువుకి చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. కొంతకాలం పాటు వారి కాపురం అన్యోన్యంగా సాగింది. వారికి కుమారుడు, కుమార్తె జన్మించారు. అయితే..
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాలు చేపడుతున్న యుద్ధం సామాన్యులపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గ్యాస్ కష్టాలు అధికమయ్యాయి.
అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో అపహరణకు గురైన బాలుడు హేమచంద్ర దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడు హేమచంద్రను అతి దారుణంగా బండరాళ్లతో మోది హత్య చేశారు. చిన్నారికి బావ వరసయ్యే సర్వేశ్ అనే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది.
అనంతపురం జిల్లాలో సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన ఆర్డీటీ సంస్థకు ఎదురైన ఎఫ్సీఆర్ఏ సమస్యలపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించామని ఆయన తెలిపారు.
నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జాబ్క్యాలండర్ విడుదల చేసి మాట నిలుపుకుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు.
మండలంలోని కక్కలపల్లి మార్కెట్లో టమోటా(Tomato) కిలో గరిష్ఠ ధర రూ.7తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రూప్కుమార్ తెలిపారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై టీడీపీ అర్బన్ నాయకులు మండిపడ్డారు.