• Home » Ananthapuram

Ananthapuram

ఏఎంసీఏ ప్రాజెక్టు రాయలసీమ అభివృద్ధిలో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు

ఏఎంసీఏ ప్రాజెక్టు రాయలసీమ అభివృద్ధిలో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు

రాయలసీమ లక్ష్యాలను చేరడమే కాదని.. లక్ష్యాలను ఛేదిస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో భారత్ బలోపేతానికి ఏపీ ప్రధాన కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు.

అనంతపురానికి రిటర్న్ గిఫ్ట్ ఏఎంసీఏ: మంత్రి లోకేష్

అనంతపురానికి రిటర్న్ గిఫ్ట్ ఏఎంసీఏ: మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పనిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. కియా పరిశ్రమ నుంచి ఫైటర్‌ జెట్‌ తయారీ సంస్థల వరకు ఏపీకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టు శంకుస్థాపన

పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టు శంకుస్థాపన

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలోని ఏరోనాటికల్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ) ఈ భారీ ప్రాజెక్టు చేపట్టనుంది.

 ఆర్డీటీ ఓ సంస్థ కాదు.. గొప్ప సేవా వ్యవస్థ: నారా లోకేశ్

ఆర్డీటీ ఓ సంస్థ కాదు.. గొప్ప సేవా వ్యవస్థ: నారా లోకేశ్

ఆర్డీటీ ఓ సంస్థ కాదని.. గొప్ప సేవా వ్యవస్థ అని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఆర్డీటీ ద్వారా అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

సత్యసాయి జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్‌ ఖరారు

సత్యసాయి జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్‌ ఖరారు

సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌ను అధికారులు గురువారం విడుదల చేశారు.

రయ్‌.. రయ్‌.. రైళ్లు.. ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

రయ్‌.. రయ్‌.. రైళ్లు.. ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

వైసీపీ నాయకులపై ఎందుకంత ప్రేమ?

వైసీపీ నాయకులపై ఎందుకంత ప్రేమ?

అనంతపురం రూరల్ మండలంలోని కురుగుంట గ్రామ సర్వే నంబరు 153లోని వంక పోరంబోకు భూమి అక్రమాల్లో వైసీపీ నాయకులపై రెవెన్యూ అధికారులు ప్రేమ ఒలకబోస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

సరిచేయండి చిన్న బాస్‌..!

సరిచేయండి చిన్న బాస్‌..!

తెలుగుదేశం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్‌ అనంతపురానికి వస్తున్నారు. అర్బన్‌ కార్యకర్తలతో ఆయన గురువారం సమావేశం కానున్నారు.

టీచర్లా.. సేల్స్‌మెన్లా ?

టీచర్లా.. సేల్స్‌మెన్లా ?

ఉపాధ్యాయ కోర్సు చదివి, ప్రభుత్వ ఉద్యోగం రాక, ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరిన నిరుద్యోగులను ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి.

పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్‌!

పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్‌!

వేసవి సెలవుల్లోనే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు వచ్చేశాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి