• Home » Ananthapuram

Ananthapuram

పెరుగుతున్న తుంగభద్ర నీటిమట్టం

పెరుగుతున్న తుంగభద్ర నీటిమట్టం

తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 87.45 టీఎంసీలకు చేరింది. జలాశయం నీటిమట్టం 1,628.20 అడుగులకు చేరింది.

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంతకల్లు డివిజన్‌ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఊరూరా జ్వరం.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రబలిన సీజనల్‌ వ్యాధులు

ఊరూరా జ్వరం.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రబలిన సీజనల్‌ వ్యాధులు

ఉమ్మడి అనంతపురం జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఏ ఇంటిలో చూసినా తల, ఒళ్లు నొప్పులు, జ్వరాలతో బాధపడేవారు కనిపిస్తున్నారు.

ఖరీఫ్‌ సాగు ఖతం..!

ఖరీఫ్‌ సాగు ఖతం..!

ఎల్‌నినో .. ఈసారి ఖరీఫ్‌ రైతులకు తీవ్ర నిరాశ మిగిలించింది. వర్షాలు కురవకపోవడంతో వేరుశనగ సాగుచేయలేకపోయారు.

ఆయకట్టు మొత్తం బీడే..!

ఆయకట్టు మొత్తం బీడే..!

వాన జాడలేక ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని గొట్లూరు చెరువు వట్టిపోతోంది. దీంతో ఆయకట్టులో వరి సాగుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు.

టమోటా కిలో రూ.10లోపే..

టమోటా కిలో రూ.10లోపే..

టమోటా రైతులకు ఈసారి ఆదిలోనే హంసపాదు అన్న పరిస్థితి ఎదురవుతోంది. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట చేతికొచ్చిన సమయంలో ధరల పతనం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

ఆల్మట్టికి పోటెత్తుతున్న వరద

ఆల్మట్టికి పోటెత్తుతున్న వరద

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి వరద పోటెత్తుతోంది.

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రియుడి కోసం..!

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రియుడి కోసం..!

ప్రియుడి కోసం ఓ మహిళ దాదాపు 350 కిలోమీటర్ల దూరం నుంచి అనంతపురం జిల్లాలోని గరుడచేడుకు వచ్చిన ఘటన వెలుగు చూసింది.

తుంగభద్రకు పెరిగిన వరద

తుంగభద్రకు పెరిగిన వరద

తుంగభద్ర జలాశయానికి వరద పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురవడంతో 13,800 క్యూసెక్కుల వరద వస్తోంది.

కర్బూజా సాగుతో రూ.10లక్షల ఆదాయం

కర్బూజా సాగుతో రూ.10లక్షల ఆదాయం

అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని ఆర్‌.కొట్టాల గ్రామానికి చెందిన రైతు తిరుపాల్‌నాయుడు నాలుగు ఎకరాల్లో కర్భూజా పంటను సాగుచేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి