ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: దొంగదెబ్బ తీయొద్దంటూ వైసీపీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక

ABN, First Publish Date - 2023-02-24T23:07:20+05:30

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) వ్యవహార శైలిపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) వ్యవహార శైలిపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై కూడా చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డిని నమ్మినవాళ్లు అంతా జైలుకు వెళ్లారని.. పోలీసుల పరిస్థితి అంతే అని చంద్రబాబు అన్నారు. ఏదో మీరు బెదిరిస్తే భయపడిపోయే పార్టీ కాదని, 5 కోట్ల ప్రజల కోసం పోరాటమే కార్యకర్తలు, పార్టీ నాయకత్వం ఉందని, ఎవర్నీ వదిలిపెట్టే సమస్యే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు అండగా ఉంటామని తెలిపారు. చిన్నా ఇంటిపై రౌడీలు దాడి చేయడం దారుణమన్నారు. దొంగదెబ్బ తీయవద్దని, పోలీసులను వదిలిపెట్టి రండి అంటూ.. మీ సైకోను కూడా రమ్మనండి అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-02-24T23:16:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising