Home » YS Jagan Mohan Reddy
వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ నంద్యాలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై వ్యంగ్య బాణాలు సంధించారు. చంద్రబాబు కూటమీ చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం.... ఓ సారి ఆలోచించాలంటూ ప్రజలకు ఆయన సూచించారు.
ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకొంది. ఏప్రిల్ 1వ తేదీన వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నాయకుడు రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను ప్రారంభించిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రొద్దుటూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఓటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
’నేను మీ బిడ్డను.. పేదల పక్షపాతిని..’ అంటూ డైలాగులు చెప్పే జగన్కు ఆ జనమంటేనే భయమా.? గత ఎన్నికల ముందు ఓటర్లకు ముద్దులు పెట్టేంత దగ్గరికి వెళ్లిన వైసీపీ అధ్యక్షుడు,
సార్వత్రిక ఎన్నికలకు ముందు హత్యలు, దోపిడీలు, ఇతర చట్టవ్యతిరేక అంశాలు బయటకొస్తే, వాటిని ప్రత్యర్థిపై నెట్టేసి, తన రోత మీడియా ద్వారా ప్రజల్లో దుష్ప్రచారం చేయడానికి వేసిన ఎత్తులు..
ఈ ఆపద్దర్మ ముఖ్యమంత్రి వైయస్ జగన్ హయాంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం అయితే తమకు లేదని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బరాయన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్ర గవర్నర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి కోసం వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి రంగంలోకి దిగిపోయారా..? డిప్యూటేషన్ పొడిగించాలని కేంద్ర మంత్రితోనే పైరవీలు చేస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజం.
ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న తరుణంలో.. ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) దూకుడు పెంచారు. తన మాటల తూటాలకు మరింత పదును పెట్టారు. అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తూనే.. తనదైన హామీలు ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని అమెరికా చేసే సత్తా తనకు మాత్రమే ఉందన్నారు.
ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్నకొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అరాచకాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్నిసార్లు ప్రతిపక్ష కార్యకర్తలు, మీడియా వాళ్లపై (Attack On Media) దాడికి పాల్పడిన వైసీపీ అల్లరి మూకలు.. తాజాగా చిత్తూరులో (Chittoor) నవీన్పై ఎటాక్ చేశారు. ఎన్నికల సమయంలో పార్టీ మారాడని.. ఆ అక్కసుతో అతనిపై దాడికి ఎగబడ్డారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే 50శాతం పదవులు అమలయ్యేలా చట్టం చేసిన ప్రభుత్వం మనదే. ఆ మేరకు సీట్లలోనూ వారికి 50 శాతం కేటాయించాం’’ అని సీఎం జగన్ అన్నారు.