ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ కవల పిల్లలు

ABN, First Publish Date - 2023-10-27T22:30:10+05:30

బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఆరు లైన్లు, ఇండస్ట్రీయల్ కారిడార్ నిర్మిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు , కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) అన్నారు.

సూర్యాపేట: బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఆరు లైన్లు, ఇండస్ట్రీయల్ కారిడార్ నిర్మిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు , కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్ట్‌ను మంజూరు చేయలేదు.డిసెంబర్ 3వ తేదీన బీజేపీ గెలిచాక పేద ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. ఫామ్ హౌస్‌లో ఉండే ముఖ్యమంత్రి కాకుండా ప్రజల్లో ఉండే ముఖ్యమంత్రి వస్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ కవల పిల్లలు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిస్తే బీఆర్ఎస్‌ పార్టీకి అమ్ముడు పోతారు’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-10-27T22:30:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising