ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP : మూడో విడత జాబితాపై అధిష్టానంతో టీబీజేపీ నేతల చర్చలు

ABN, First Publish Date - 2023-11-01T10:26:24+05:30

తెలంగాణకు చెందిన బీజేపీ కీలక నేతలంతా అధిష్టానంతో భేటీ అయ్యారు. ఢిల్లీలోనే బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, జవదేకర్, సునీల్ బన్సల్ ఉన్నారు.

ఢిల్లీ : తెలంగాణకు చెందిన బీజేపీ కీలక నేతలంతా అధిష్టానంతో భేటీ అయ్యారు. ఢిల్లీలోనే బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, జవదేకర్, సునీల్ బన్సల్ ఉన్నారు. మూడో విడత జాబితాపై చర్చలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ 53మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. మిగిలిన 66స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించనుంది. రేపు బీజేపీ మూడో లిస్ట్ విడుదలకానుంది. జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై హైకమాండ్‌తో బీజేపీ నేతలు సమాలోచనలు చేయనున్నారు. జనసేనకు 9 సీట్లు ఇచ్చే యోచనలో కమలం పార్టీ ఉంది.

Updated Date - 2023-11-01T10:26:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising