ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: నాంపల్లి పోలీసుల ఎదుట విచారణకి హాజరైన తలసాని ఓఎస్డీ శ్రీకాంత్

ABN, Publish Date - Dec 18 , 2023 | 10:23 PM

నాంపల్లి పోలీసుల ఎదుట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ శ్రీకాంత్ హాజరయ్యారు. పశుసంవర్థక శాఖలో ఫైళ్ల మిస్సింగ్ కేసులో నిందితుడిగా శ్రీకాంత్ ఉన్నారు.

హైదరాబాద్: నాంపల్లి పోలీసుల ఎదుట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ శ్రీకాంత్ హాజరయ్యారు. పశుసంవర్థక శాఖలో ఫైళ్ల మిస్సింగ్ కేసులో నిందితుడిగా శ్రీకాంత్ ఉన్నారు. వారం రోజుల క్రితం పశుసంవర్థక శాఖలో ఫైల్స్ అదృశ్యంపై పోలీసుల కేసు నమోదు చేశారు. విచారణ కోసం తమ ఎదుట హాజరుకావాలని నాంపల్లి పోలీసులు ఆదేశించారు. డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన పైల్స్ మిస్సింగ్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Updated Date - Dec 18 , 2023 | 10:23 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising