ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS - Congress: నారాయణపేట జిల్లాలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల రాళ్లదాడిి

ABN, First Publish Date - 2023-11-14T21:10:45+05:30

నారాయణపేట జిల్లాలోని కోస్గి మండలం సర్జఖాన్‌పేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

నారాయణపేట: నారాయణపేట జిల్లాలోని కోస్గి మండలం సర్జఖాన్‌పేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.BRS నేతల వాహనాలపై కాంగ్రెస్ నేతలు రాళ్లు రువ్వారు. BRS నేతల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు.బాబా ఫసియుద్దీన్ నేతృత్వంలో BRS నేతలు ప్రచారం చేస్తున్నారు.కోస్గిలో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో BRS కార్యకర్తల ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు.ఇరువర్గాలు పరస్పరం మరోసారి దాడి చేసుకున్నాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

Updated Date - 2023-11-14T21:31:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising