ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bandi Sanjay: బండి సంజయ్ కరీంనగర్ పరువు తీశారు

ABN, First Publish Date - 2023-11-22T14:57:15+05:30

బీజేపీలో (BJP) టికెట్లు అమ్ముకున్నారని కరీంనగర్ ప్రజలకు బాగా తెలుసని ఆరోపించారు. అయినా సంజయ్ చెప్పే మాటలు జనాలు నమ్మడం లేదన్నారు.

కరీంనగర్: బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్‌ ( Bandi Sanjay)పై మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalkar ) మండిపడ్డారు. ఏబీఎన్‌తో మంత్రి మాట్లాడారు. బండి సంజయ్ కరీంనగర్ పరువు తీశారని విమర్శించారు. గ్రానైట్‌లో అవినీతి జరిగిందని హడావుడి చేసి మాయమయ్యారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌కి బియ్యానికి వడ్లకు తేడా కూడా తెలియదు అని ధ్వజమెత్తారు. రేపో మాపో గుండెపోటు వచ్చిందని మళ్లీ అపోలోకి వెళ్తారని వ్యాఖ్యానించారు. బీజేపీలో (BJP) టికెట్లు అమ్ముకున్నారని కరీంనగర్ ప్రజలకు బాగా తెలుసని ఆరోపించారు. అయినా సంజయ్ చెప్పే మాటలు జనాలు నమ్మడం లేదన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - 2023-11-22T14:58:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising