ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Draupadi Murmu: భూదాన్ పోచంపల్లిలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ABN, Publish Date - Dec 20 , 2023 | 01:23 PM

యాదాద్రి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్‌ పోచంపల్లిలో పర్యటిస్తున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆమె.. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పోచంపల్లికి వెళ్లారు. ముందుగా పట్టణంలోని టూరిజం సెంటర్‌, ఆచార్య వినోబాబావే భవనానికి వెళ్లిన రాష్ట్రపతి.. భూదాన ఉద్యమకారులైన వినోబాబావే, వెదిరె రామచంద్రారెడ్డి విగ్రహాలకు నివాళులర్పించారు.

1/5

శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భూదాన్ పోచంపల్లి పర్యటన.. హెలిఫ్యాడ్‌లో దిగుతున్న దృశ్యం.

2/5

రాష్ట్రపతికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుష్పగుచ్చములతో ఘనస్వాగతం పలుకుతున్న దృశ్యం. పక్కన మంత్రి సీతక్క..

3/5

పోచంపల్లిలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్‌కు పుష్పగుచ్చములిస్తున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

4/5

భారత రాష్ట్రపతికి పుష్పగుచ్చములిచ్చి స్వాగతం పలుకున్న జిల్లా కలెక్టర్ హనుమంతు జెండేగే

5/5

పోచంపల్లి హెలిఫ్యాడ్‌ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుష్పగుచ్చములిస్తున్న పోలీస్ అధికారి.

Updated Date - Dec 20 , 2023 | 01:23 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising