ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yuvagalam Padayatra: లోకేష్ 'యువగళం'‌కు ఖతార్ టీడీపీ ఎన్నారైల సంఘీభావం

ABN, First Publish Date - 2023-01-28T07:19:37+05:30

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'యువగళం' పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రకు సంఘిభావంగా ఖతార్ తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ నాయకులు గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'యువగళం' పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రకు సంఘిభావంగా ఖతార్ తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ నాయకులు గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఖతార్‌లో కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయ్యకుండా సభ్యులందరు ఈ పాదయాత్ర కార్యక్రమానికి హాజరయ్యారు. "జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్, జై యువగళం" అంటూ నినాదాలు చేస్తూ తమ మద్దతును తెలియచేసారు. ఈ కార్యక్రమానికి గొట్టిపాటి రమతో పాటు ఉపాధ్యక్షుడు మద్దిపోటి నరేష్, మలిరెడ్డి సత్యనారాయణ, విక్రమ్ సుఖవాసి, గోవర్ధన్, రమేష్, కిరణ్, వాసు, రవికిశోర్, సతీష్ బాబు, శబరీష్, సాయి రమేష్, వెంకప్ప, సతీష్, ఫణి మరియు పలువురు సభ్యులు హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, పని తీరును, ప్రజల పట్ల వ్యవహరిస్తున్నవిధానాలను ఎండగడుతూ నిర్వహిస్తున్న నారా లోకేష్ పాదయాత్ర తెలుగు దేశం పార్టీకి, పార్టీ శ్రేణులకు మరింత మనోబలం ఇస్తుందని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. అలాగే ఈసారి టీడీపీ తప్పక విజయవంతం అవుతుందని వారు ఆకాంక్షించారు.

Updated Date - 2023-01-28T07:19:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising